లారీని ఢీకొన్న కారు, వైద్యుడుకి గాయాలు

75చూసినవారు
లారీని ఢీకొన్న కారు, వైద్యుడుకి గాయాలు
గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ ఆదివారం గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం కారులో వెళ్తుండగా కోనగూడ మలుపు వద్ద కారు ప్రమాదవశాత్తూ లారీని ఢీకొంది. గమనించిన స్థానికులు ఆయన్ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో డాక్టర్ స్వల్పంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్