ప్రతిష్ఠాత్మకంగా ప్రిజం -10 ప్రాజెక్ట్ అమలు

50చూసినవారు
ప్రతిష్ఠాత్మకంగా ప్రిజం -10 ప్రాజెక్ట్ అమలు
మన్యం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రిజం -10 ప్రాజెక్ట్ ను పరిశీలించేందుకు డిల్లి నుంచి కమిటి శుక్రవారం పార్వతీపురం చేరుకున్నారు. క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితిని కమిటీ పరిశీలిస్తుందని, కమిటీ సభ్యులుగా డిఓపిటీ డైరెక్టర్ మొలాయ్ శాన్యాల్, బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ సుదర్శన్ భగత్ ఉండనున్నారు. శనివారం పలు గ్రామాల్లో కమిటీ పర్యటించనున్నారని కలెక్టర్ నిశాంత్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్