పింఛన్ ఇవ్వాలంటూ సచివాలయం ఎదుట బాధితుల ఆందోళన

72చూసినవారు
జియ్యమ్మవలస మండలం శిఖబడి, జోగులుడు గ్రామానికి చెందిన 15 మంది పింఛన్ దారులు గ్రామ సచివాలయంలో సిబ్బందితో మంగళవారం వాగ్వాదానికి దిగారు. అర్హత ఉన్న ఎందుకు పింఛన్ నిలుపుదల చేసారో చెప్పాలని సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. ఉదయం నుండి సచివాలయం ఎదుట పడిగాపులు కాస్తున్న పట్టించుకోవడం లేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్