ఓటు హక్కు వినియోగించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి

73చూసినవారు
ఓటు హక్కు వినియోగించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి
సాధారణ ఎన్నికల్లో భాగంగా కురుపాం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి తన ఓటు హక్కును జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో సోమవారం వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్