రాజాం పట్టణంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అమ్మవారిని దర్శించుటకు భక్తులు బారులు తీశారు. అమ్మవారికి కుంకుమ అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే భక్తులు పట్టు వస్త్రాలును సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.