దుర్గ్ - విశాఖపట్నం వందే భారత్ కు హాల్ట్

54చూసినవారు
దుర్గ్ - విశాఖపట్నం వందే భారత్ కు హాల్ట్
ఈ నెల 15 న ప్రారంభించే దుర్గ్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ పార్వతీపురంలో హాల్ట్ కల్పించారు. ఈ ట్రైన్ దుర్గ్ నుంచి మధ్యాహ్నం 12. 28 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. 12. 30 గంటలకు బయలుదేరి 2. 30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మళ్లీ విశాఖపట్నంలో మధ్యాహ్నం 3. 15 గంటలకు బయలుదేరి పార్వతీపురం 5. 13 గంటలకు చేరుకుంటుంది.

సంబంధిత పోస్ట్