విజయవాడ వరద బాధితులు ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం

70చూసినవారు
విజయవాడ వరద బాధితులు ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తెలిపారు. తన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్ వస్తుందన్నప్పుడు ప్రజలకు తుఫాను హెచ్చరికలు ప్రభుత్వమే చేయవలసి ఉంటుందని తెలిపారు. తుఫానుకు వరద వస్తుందని ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అధికారులకు ముందుగానే తెలుసంటున్నారని. ప్రజలకు ముందుగానే అపరమాత ఎందుకు చేయలేదని. ఇది వైపల్యం కాదాని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్