రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులు

79చూసినవారు
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులు
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు కోచ్ కే రాజబాబు బుధవారం తెలిపారు. వీరు ఇటీవల విజయనగరం రాజీవ్ స్టేడియంలో ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కరాటే పోటీల్లో చింతాడ నిఖిల్ అండర్ - 14, 30 కేజీల విభాగంలో, జి సాయి చైతన్య అండర్ - 17, 40 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్