ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ లైన్ మెన్

71చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు విద్యుత్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ లైన్మెన్ రామలింగయ్య 20, 000 లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అనుమల వీడు గ్రామానికి చెందిన రైతు కిరణ్ పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్తు లైన్ మాన్ రామలింగయ్య 20, 000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్