గాంధీ జయంతిని నిర్వహించిన ప్రజా సంకల్ప వేదిక

70చూసినవారు
గాంధీ జయంతిని నిర్వహించిన ప్రజా సంకల్ప వేదిక
గిద్దలూరు పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి ఉత్సవాలను ప్రజా సంకల్ప వేదిక జిల్లా అధ్యక్షులు ఓ. వెంకటయ్య అధ్యక్షత సంజీవని వృద్ధాశ్రమంలో వృద్దుల, ఆనాధల మధ్య కేక్ కోసి వారికి దుప్పట్లు, బ్రేడ్, పళ్ళను పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు రాజ శేఖర్ ను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్