ఉగ్ర సమక్షంలో టీడీపీలోకి చేరికలు

57చూసినవారు
ఉగ్ర సమక్షంలో టీడీపీలోకి చేరికలు
కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో ఏరువ చెంచిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం వెలిగండ్ల మండలం కంకణంపాడు పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ వీడి టీడీపీలో చేరారు. వారికి ఉగ్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ విధానాలు నచ్చక టీడీపీలో చేరామని పార్టీలో చేరిన వారు తెలిపారు. అనంతరం ఉగ్ర మాట్లాడుతూ టీడీపీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్