పలు కుటుంబాలు టిడిపిలో చేరిక

56చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు టీడీపీలో సోమవారం చేరాయి. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. సీఎం జగన్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్