ఒంగోలులో నేడు ఎంపీ మాగుంట పర్యటన

61చూసినవారు
ఒంగోలులో నేడు ఎంపీ మాగుంట పర్యటన
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఒంగోలులో పర్యటించనున్నారు. రామ్ నగర్ లోని కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. నేటి రాత్రికి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారని ఎంపీ కార్యాలయ ప్రతినిధులు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్