దొనకొండ లో భారీ ర్యాలీ నిర్వహించిన టిడిపి నాయకులు

62చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం దర్శి టిడిపి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త సాగర్ మరియు మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పమిడి రమేష్ రాబోవు ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్