వైసీపీలో చేరిన టిడిపి నాయకులు

60చూసినవారు
వైసీపీలో చేరిన టిడిపి నాయకులు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్