చాకిరాలలో టిడిపిని వీడి పలువురు వైసీపీలోకి చేరిక

50చూసినవారు
చాకిరాలలో టిడిపిని వీడి పలువురు వైసీపీలోకి చేరిక
కనిగిరి మండలం చాకిరాల గ్రామంలోని ఎస్సీ పాలెంలో శనివారం టీడీపి పార్టీని వీడి పలు కుటుంబాలు కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాలనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో నారాయణను అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్