అక్టోబర్ 3 నుంచి శ్రీ ఈశ్వరి మహాదేవి నవరాత్రి ఉత్సవాలు

84చూసినవారు
కనిగిరి పట్టణంలోని దొరువు దగ్గర వెలిసి ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 3నుంచి 12వరకు శ్రీ ఈశ్వరి మహాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ మంగళవారం తెలిపారు. భక్తులు అందరూ విచ్చేసి పూజా కార్యక్రమం లో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్