వాహన తనిఖీలు నిర్వహించిన వెలిగండ్ల ఎస్సై

83చూసినవారు
వాహన తనిఖీలు నిర్వహించిన వెలిగండ్ల ఎస్సై
వెలిగండ్ల మండల కేంద్రంలో స్థానిక ఎస్సై మధుసూదన్ రావు గురువారం వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సును, ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఫైన్ విధించడం జరుగుతుందని హెచ్చరించారు. స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్