రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

71చూసినవారు
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వ్యక్తి రైలు క్రింద పడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించింది. రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడ అనే విషయం దర్యాప్తులకు తెలియవలసి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్