పార్లపల్లిలో టిడిపి నేతలు ఎన్నికల ప్రచారం

65చూసినవారు
విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విడవలూరు తెలుగు యువత అధ్యక్షులు తాతా బాలకృష్ణ మాట్లాడుతూ. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డినీ గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం రెండు సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్