సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే

62చూసినవారు
సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే
సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే హెచ్చుతగ్గులు అనేవి హేయమైన చర్యని రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పరుశురాం అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని వర్ధమాన సమాజం రీడింగ్ రూమ్ లో ఏర్పాటుచేసిన సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సమతామూర్తుల జయంతి కార్యక్రమం డాక్టర్ సతీష్ అధ్యక్షతన జరిగింది. జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్