50 వేల పైన నగదు తీసుకెళ్ళవద్దు: కలెక్టర్

2879చూసినవారు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు 50 వేల కంటే నగదును అదనంగా తీసుకెళ్లవద్దని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. నెల్లూరు నగరంలోని ఎంసీఎంసీ విభాగంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ 50 వేల కంటే నగదు తీసుకువెళ్లే వారు కచ్చితంగా దానికి సంబంధించిన రసీదులను దగ్గర ఉంచుకోవాలన్నారు. లేదంటే ఆ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. నగదు తరలించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్