సర్వరాబాద్ లో పర్యటించిన బయ్యన

68చూసినవారు
ఉదయగిరి మండలం లోని సర్వరాబాద్ గ్రామంలో టిడిపి కన్వీనర్ బయ్యన స్థానిక టిడిపి నాయకులతో కలిసి శనివారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు బయన్న కరపత్రాలను పంపిణీ చేసి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసిపి ప్రభుత్వం గత ఐదేళ్లలో ఉదయగిరికి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. మెట్ట ప్రాంతంమైన ఉదయగిరిలో అభివృద్ది లేదన్నారు.

సంబంధిత పోస్ట్