రోడ్డు ప్రమాద బాధితుడిని కలిసిన మేకపాటి

56చూసినవారు
రోడ్డు ప్రమాద బాధితుడిని కలిసిన మేకపాటి
దుత్తలూరు మండలం నందిపాడు ఎంపిటీసీ కుమారుడు విజయ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజ గోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి నందిపాడు ఎస్సి కాలనీ కి వెళ్ళి విజయ్ ని శుక్రవారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదంకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాలకొండ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్