పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాను

75చూసినవారు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాను. ఎప్పటినుంచో పార్టీకి తోడుగా ఉంటూ ఉదయగిరి నియోజకవర్గం లో టిడిపిని కంచుకోటలా నిలబెట్టిన ఘనత కార్యకర్తలకే దక్కుతుంది. వారి సేవలను మరువలేము అని ఉదయగిరి ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. కలిగిరి మండలం గుడ్ల దోన గ్రామంలో బుధవారం పర్యటించిన ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్యేగా నా గెలుపు ఖాయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్