కాకర్ల సురేష్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది

54చూసినవారు
జలదంకి మండల కేంద్రమైన జలదంకి పంచాయతీలో టిడిపి- బిజెపి- జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం టిడిపి- బిజెపి- జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు 300 బూత్ లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాకర్ల సురేష్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. ఇక మిగిలింది మెజారిటీ మాత్రమే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్