సీతారాంపురంలో టిడిపి కార్యాలయం ప్రారంభం

75చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకర్ల సురేష్ తమ్ముడు కాకర్ల సునీల్ సతీమణి కాకర్ల సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. సీతారాంపురం మండలంలో కూటమి చాలా బలంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ కచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్