అనంతపురం రెవిన్యూ డివిజన్ కు నూతన అధికారి నియామకం

85చూసినవారు
అనంతపురం రెవిన్యూ డివిజన్ కు నూతన అధికారి నియామకం
అనంతపురం రెవిన్యూ డివిజనల్ అధికారిగా కేశవ నాయుడును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురంలో ఉన్న ఆయనను సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురానికి కేటాయించారు. ఆయన గతంలో అనంతపురం జిల్లా ఆన్ సెట్ సీఈఓగా పని చేశారు. త్వరలో రెవిన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్