ధర్మవరంలో 2, 997 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం

57చూసినవారు
ధర్మవరంలో 2, 997 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
ధర్మవరం నియోజకవర్గంలో 2, 997 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సోమవారం తెలిపారు. ఫారం-12 ద్వారా 2, 628 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఫారం-12D ద్వారా 369మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం నియోజకవర్గంలో 2, 997మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్