సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పోలీసులు

56చూసినవారు
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పోలీసులు
ధర్మవరం పట్టణంలో ప్రోబిషన్, ఎక్సైజ్ పోలీసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుంచి విడదీసి సొంత డిపార్టుమెంటు ఎక్సైజ్ డిపార్టుమెంటులో విలీనం చెయ్యడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించినట్లు శనివారం తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్