హిందూపూర్: రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువు: మాజీ మంత్రి

81చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ మాజీ మంత్రి కే. ఉషాశ్రీ చరణ్, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మంగళవారం హిందూపూర్‌లో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణపై పట్టించుకోడం లేదని, రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు మరియు అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త దీపిక, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్