ఉపాధ్యాయుల పని సర్దుబాటులోని లోపాలను పరిష్కరించండి

66చూసినవారు
ఉపాధ్యాయుల పని సర్దుబాటులోని లోపాలను పరిష్కరించండి
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీసత్యసాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో వర్క్ అడ్జస్ట్మెంట్ లో జరిగిన లోపాలను సరిచేయాలనీ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శెట్టిపి జయచంద్రా రెడ్డి శుక్రవారం కోరారు. సుధాకర్ మాట్లాడుతూ కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 169 మంది విద్యార్థులు ఉన్నారు.అక్కడ ఒక పిఎస్ హెచ్ఎం 5 మంది ఎస్జీటీలు ఉండాలి. కాని సర్దుబాటు జరిగిన తరువాత 10 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్