కదిరి: ఇఫ్తార్ విందులో టీడీపీ అధినేత చంద్రబాబు

4444చూసినవారు
కదిరి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజాగళం పర్యటనలో భాగంగా కదిరికి చంద్రబాబు చేరుకున్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొని ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరామన్నారు. ఎవరితో పొత్తులు పెట్టుకున్న టీడీపీ మైనార్టీల పక్షాన నిలబడి వారి హక్కులను కాపాడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్