మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం పుట్టపర్తి ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖకు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ అందించారు. టిడిపి అభ్యర్థి పల్లె సింధూరతో పాటు మాజీ మంత్రి పద రఘునాథ్ రెడ్డి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు.