గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ

61చూసినవారు
గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేటులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. శుక్రవారం గర్భిణీ స్త్రీలకు రాప్తాడు నియోజకవర్గం బిజెపి నాయకులు పండ్లు, బ్రెడ్ అందజేశారు. డాక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలో.. 30 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు, బిజెపి నాయకులు శ్రీనాథ్ చైతన్య కిషోర్, చెన్నకేశవులు, శివ మూర్తి, ప్రదీప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్