కుంటిమద్ది చెరువులో గంగ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత

51చూసినవారు
కుంటిమద్ది చెరువులో గంగ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత
రాప్తాడు నియోజకవర్గానికి హంద్రీనీవా నీరు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే అని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో పలు చెరువులు నింపామని గుర్తు చేశారు. రామగిరి మండలం కుంటిమద్ది చెరువుకు హంద్రీనీవా కాలవ ద్వారా నీరు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఎమ్మెల్యే గంగపూజ నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ పరిటాల రవీంద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సంబంధిత పోస్ట్