నసనకోట పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమంలో పరిటాల సునీత

68చూసినవారు
నసనకోట పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమంలో పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నసనకోట పంచాయతీలో శనివారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించగా.. గంగంపల్లి ఎస్టీ కాలనీలో 20 లక్షల ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్, 48.50 లక్షల జిల్లాపరిషత్ నిధులతో 68.50 లక్షల సిసి రోడ్లకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సునీత, గతంలో రోడ్లు వేయాలని కోరినా పట్టించుకోలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కోట్ల రూపాయలు అందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్