జి. సిగడాం మండలంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

559చూసినవారు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. జి. సిగడాం మండలం నడిమివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా తొలి విడత పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. అలాగే లబ్ధిదారులు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి విశ్వక్షేన్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్