ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ను ఓడిస్తాం

73చూసినవారు
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ను ఒడిస్తామని రణస్థలం మండల జనసేన అధ్యక్షులు గోవింద్ రెడ్డి అన్నారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2019లో వైఎస్ జగన్ ఏదో చేస్తారని ఆయన గెలుపుకు కష్టపడితే, అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పట్టించుకోలేదని అన్నారు. సొంత బాబాయిని చంపిన వ్యక్తినే సీఎం జగన్ పక్కన పెట్టుకున్నారన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్