జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

54చూసినవారు
సార్వత్రిక ఎన్నికలలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నరసన్నపేట నియోజకవర్గం అభ్యర్థిగా చీపురు రవి పోటీలో ఉన్నారని ఆయనను గెలిపించాలంటూ ఆ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ఒక వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీని మరింత బలోపేతం చేసినందుకు యువతకు అవకాశం ఇస్తున్నామని ఈ క్రమంలోనే చీపురు రవిని పోటీలో ఉంచామని ఆయన అన్నారు. రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్