టిడిపి గూటిలోకి చేరిన గూన మన్మధరావు

2250చూసినవారు
టిడిపి గూటిలోకి చేరిన గూన మన్మధరావు
పలాస మున్సిపాలిటీ 23 వార్డుకి చెందిన వైసిపి ఇంచార్జీ కౌన్సిలర్ గూన మన్మధరావు ఆయన అనుచరులతో కలిసి సోమవారం టిడిపి తిర్దం పుచ్చుకున్నారు. మంత్రి గెలుపు కోసం కృషి చేసి గెలిపిస్తే ఈ రోజు కనీసం గౌరవం లేకపోవడంతో ఆపార్టీలో ఉండటం ఇష్టంలేక, గౌతు కుటుంబంతో నడవాలని టీడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వజ్జ బాబురావు, గాలి క్రిష్ణ, బడ్డ నాగరాజు, సప్ప నవిన్, దువ్వాడ శ్రీకాంత్, రవిశంకర్ గుప్తా, జోగ మల్లి, శాసనపురి మురళి, డొక్కరి శంకర్, అనిల్ శర్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్