టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమ వివరాలు
పలాస నియోజకవర్గం టీడిపి ఎంఎల్ఏ అభ్యర్థి గౌతు శిరీష బుదవారం మందస మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమ వివరాలు. ఉదయం 10 గంటలకు కొత్తపల్లి గ్రామ పంచాయతీ ముకుందపురము, 11గంటలకు మూలిపాడు, మధ్యాహ్నం 12 గంటలకు సొండిపూడిలో ఉదయం ప్రచారము ఎన్నికల ప్రచారం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు రాంపురం గ్రామ పంచాయతీ బిడిమి, 6గంటలకు గంగువాడ, రాత్రి 7 గంటలకు బేతాలపురం గ్రామపంచాయతీ లోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.