శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని అక్కడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. శనివారం పాతపట్నంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేసిన ప్రజలందరికీ విద్యా సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలిపారు. గత రెండుసార్లు వాటిని పాలైన తెలుగుదేశం పార్టీ ఈసారి కూటమిగా విజయం సాధించాలని అన్నారు.