జగన్‌పై రాయి దాడి.. నిందితుడి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

64చూసినవారు
జగన్‌పై రాయి దాడి.. నిందితుడి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తూ.. సతీశ్‌ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టుకి తెలిపారు. విచార‌ణ అనంత‌రం తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశముంది.

సంబంధిత పోస్ట్