ఏసీఏ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సుజయకృష్ణ రంగారావు

82చూసినవారు
ఏసీఏ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సుజయకృష్ణ రంగారావు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సుజయకృష్ణ రంగారావు తాజాగా ఎన్నికయ్యారు. ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణ బాధ్యతలను సుజయకృష్ణ రంగారావు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై త్వరలో గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం కానుంది. 2025-ఆంధ్రా ప్రీమియర్ లీగ్ చైర్మన్‌గా తనను ఎంపిక చేసిన ACA సభ్యులందరికీ సుజయకృష్ణ రంగారావు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్