ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం
జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటెస్తే పథకాలన్నీ ఆగిపోతాయని
జగన్ అన్నారు. తనకు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ
ఎన్నికలు ప్రతి ఒక్కరి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని..పెత్తందారుల ముఠాపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని
జగన్ ప్రజలను కోరారు.