కూటమి చెంప చెళ్లుమనిపించాలి: జగన్

409161చూసినవారు
ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటెస్తే పథకాలన్నీ ఆగిపోతాయని జగన్ అన్నారు. తనకు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రతి ఒక్కరి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని..పెత్తందారుల ముఠాపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని జగన్ ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్