ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి

62చూసినవారు
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం చంద్రగిరి పట్టణంలోని అమ్మవారి ఆలయం నుంచి చంద్రగిరి కోట వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. చంద్రగిరి ఈఆర్వో నిషాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్