ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

71చూసినవారు
ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
ఎర్రావారిపాళ్యం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అవినీతికి పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుళ్ళపై తిరుపతి జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు, ఎస్ఐ ఎర్రుస్వామికి ఛార్జ్ మెమో సోమవారం జారీ చేశారు. కానిస్టేబుళ్లు గుర్రప్ప, దేవేంద్రనాయక్ లు ఇటీవల శ్రీగంధం కేసుకు సంబంధించి ఓ స్మగ్లర్ కుటుంబ సభ్యులను బెదిరించారు. దౌర్జన్యం చేసి వారి వద్ద రూ. 29వేల రూపాయలు లాక్కున్నారని బాధిత కుటుంబ సభ్యులు మీడియా ఎదుట మొరపెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్