పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం: ఎంపీ, ఎమ్మెల్యే

59చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం: ఎంపీ, ఎమ్మెల్యే
స్వచ్చతా హి సేవా మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా, చిత్తూరులోని మున్సిపల్ పార్కు ఎదుట గురువారం ఉదయం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, నెహ్రూ యువ కేంద్ర సంఘతన్ ఆధ్వర్యంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు. ఎంపీ ప్రసాదరావు పౌరులతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు మరియు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్