ఘాట్ ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం ఎమ్మెల్యే

80చూసినవారు
ఘాట్ ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం ఎమ్మెల్యే
బంగారుపాళ్యం మండలం మొగలి ఘాట్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్